మెట్రో విస్తరణపై ప్రభుత్వం పోకాస్: డిప్యూటి సీఎం

52பார்த்தது
హైదరాబాద్ అభివృద్ధి, మెట్రో విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం పోకాస్ పెట్టింది. డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో బడ్జెట్ లో కేటాయించిన నిధుల వివరాలు వెల్లడించారు. హెచ్ఎండిఏ మౌలిక వసతుల కోసం 500 కోట్లు, విమానాశ్రయ మెట్రో విస్తరణకు 100 కోట్లు. జిహెచ్ఎంసి మౌలిక వసతులకు 3, 065 కోట్లు, పాతబస్తీ మెట్రో విస్తరణ కోసం 500 కోట్లు, ఓఆర్ఆర్ కోసం 200 కోట్లు కేటాయించినట్లు డిప్యూటి సీఎం వెల్లడించారు.

தொடர்புடைய செய்தி