గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు మహిళలను అరెస్ట్

79பார்த்தது
గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు మహిళలను అరెస్ట్
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జుంగూర్ బస్తీలో సోదాలు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు మహిళలను అరెస్ట్ చేశారు. పట్టుబడిన మహిళలు కొంతకాలంగా గంజాయి వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు
తేలింది. వీరి నుంచి 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி