ఎల్ఎల్ఎబి సెమిస్టర్ పరీక్ష ఫీజులను తగ్గించాలి...

75பார்த்தது
ఎల్ఎల్ఎబి సెమిస్టర్ పరీక్ష ఫీజులను తగ్గించాలి...
అధికంగా పెంచిన ఎల్. ఎల్. బి సెమిస్టర్ పరీక్ష ఫీజులను తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ ఓయూ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఓఎస్డి రెడ్యానాయక్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు లెనిన్, నెల్లి సత్య లు మాట్లాడుతూ లా విద్యను అభ్యసించే పేద, గ్రామీణ వర్గాల విద్యార్థులు అన్యాయానికి గురైతున్నారని అని అన్నారు.

தொடர்புடைய செய்தி