అధిక వడ్డీల పేరుతో భారీ మోసం

80பார்த்தது
అధిక వడ్డీల పేరుతో ఉన్నదంతా ఊడ్చేసిన ఘటన అబిడ్స్ లో జరిగింది. వడ్డీల రూపంలో శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ సంస్థ రూ.200 కోట్లు దండుకుంది. అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణీబాల, తన భర్త మేక నేతాజీ, కొడుకు శ్రీహర్ష ఈ కుంభకోణానికి పాల్పాడ్డారు. ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ లో అధిక వడ్డీ ఇస్తారంటూ ఆశ చూపారు. ఇలా 517 మంది చేత ఆ సంస్థలో అకౌంట్లు ఓపెన్ చేయించి.. డబ్బులు నొక్కేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி