కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

29604பார்த்தது
కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు ఆమె వాదనలు విన్న ధర్మాసనం.. కవిత బెయిల్ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி