ఎస్సీ వర్గీకరణపై కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం

83பார்த்தது
ఎస్సీ వర్గీకరణపై కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను ప్రభుత్వం నియమించింది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌కు సూచించింది. ఉపకులాల వారీగా ఎస్సీల వెనుకబాటుతనాన్ని కమిషన్ అధ్యయనం చేయనుంది.

தொடர்புடைய செய்தி