మందుబాబులకు గుడ్ న్యూస్

59பார்த்தது
మందుబాబులకు గుడ్ న్యూస్
AP: మందుబాబులకు గుడ్ న్యూస్. రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 10 వేల కేసుల మద్యం దుకాణాలకు చేరిందని, ఈ నెల 21 నాటికి మరో 20 వేల కేసులు చేరుతుందని వివరించారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ ను ఐదు ప్రముఖ సంస్థలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నెలాఖరులోగా మరింత స్టాక్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

தொடர்புடைய செய்தி