25 ముఖాలు, 50 చేతులతో అమ్మవారి విగ్రహం

82பார்த்தது
తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఆఖరి రోజు కావడంతో భక్తులు అమ్మవారి విగ్రహలకు విశేష పూజలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం జలాల వీధిలో కొలువైన అమ్మవారి విగ్రహం అందరిని ఆకట్టుకుంది. 25 ముఖాలు, 50 చేతులతో దుర్గామాత విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు. అమ్మవారి విగ్రహాన్ని భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

தொடர்புடைய செய்தி