ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించిన వినాయకుడు

72பார்த்தது
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించిన వినాయకుడు
వినాయకుడి జన్మ రహస్యం గురించి అందరికీ తెలుసు. కానీ ఎక్కడ జన్మించింది మాత్రం చాలామందికి తెలిసి ఉండదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న అందమైన సరస్సు దోడితాల్ సమీపంలో జన్మించాడు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3,310 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ సరస్సు సమీపంలో ఉన్న ఆలయం గణేశుని జన్మస్థలంగా పరిగణించబడుతుంది. ఇక్కడ గణేశుడు తన తల్లి పార్వతితో కలిసి కొలువు దీరాడు. ఇక్కడ పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో కొలువై ఉంది.

தொடர்புடைய செய்தி