విద్యార్థినిని సన్మానించిన మాజీ మంత్రి

78பார்த்தது
విద్యార్థినిని సన్మానించిన మాజీ మంత్రి
వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకురాలు సాయిలీల శ్రీను దంపతుల కూతురు గోమతి ఇటీవల జరిగిన అల్ ఇండియా ఎన్సిసిలో సెకండ్ ర్యాంక్ సాధించి సిల్వర్ మెడల్ సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో కుమారి గోమతిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி