రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత నిరంజన్ రెడ్డికి లేదు: మేఘారెడ్డి

50பார்த்தது
రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత నిరంజన్ రెడ్డికి లేదు: మేఘారెడ్డి
రైతు రుణమాఫీపై మాట్లాడే నైతిక అర్హత మాజీమంత్రి నిరంజన్ రెడ్డికి లేదని ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ. 10వేల పరిహారం ఇస్తామని చెప్పి మోసం చేసిన వాళ్లు రైతుల శ్రేయస్సు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు ఎనిమిదిన్నర వేల కోట్ల రుణమాఫీ డబ్బులు ఎగ్గొట్టారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.

தொடர்புடைய செய்தி