సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించడం హర్షనీయం: మేఘారెడ్డి

81பார்த்தது
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించడం హర్షనీయం: మేఘారెడ్డి
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 33% బోనస్ ప్రకటించడంపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి శనివారం హర్షం వ్యక్తం చేశారు. 41 వేల 387 మంది కార్మికులకు రూ. 79 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వటం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను కాపాడుతుందన్నారు. ఈ బోనసును కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మేఘా రెడ్డి సూచించారు.

தொடர்புடைய செய்தி