ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

65பார்த்தது
ఉట్కూర్ మండలం చిన్నపొర్ల, ఎడివెళ్లి గ్రామాలలో శనివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల్లో మహాలక్ష్మి పథకం ఒకటని, రూ. 500 వందలకు వంట గ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி