ప్రవేశాల పెంపునకు కృషి చేయాలి

73பார்த்தது
ప్రవేశాల పెంపునకు కృషి చేయాలి
డిగ్రీ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్లు పెంచేందుకు కళాశాల సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. తరగతి గదిలో లెక్చరర్లు విద్యార్థులకు బోధిస్తున్న పాఠాలను పరిశీలించారు. ఎన్ని గ్రూపుల్లో ఎంత మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 80 మంది విద్యార్థులు వున్నారని కలెక్టర్ కు చెప్పారు.

தொடர்புடைய செய்தி