బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్

76பார்த்தது
బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్
బిఆర్ఎస్ పై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి శనివారం ఫైర్ అయ్యారు. బిఆర్ఎస్ ఇప్పటికే నాలుగు ముక్కలుగా విడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఏసి ఛైర్మన్ పదవికి నలుగురిలో అరెకపూడితో ఎవరు నామినేషన్ వేయించారో చెప్పాలన్నారు. పీఏసీ ఔన్నత్యాన్ని తగ్గించేందుకు బిఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అరెకపూడి గాంధీ పీఏసీ ఛైర్మన్ అవ్వడం ఆపార్టీ జీర్ణించుకోలేకపోతోందని ఫైర్ అయ్యారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி