పురాతన ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

63பார்த்தது
పురాతన ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వేపూరిగేరిలోని శ్రీవీరాంజనేయస్వామి పురాతనాలయాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల శిథిలావస్థకు చేరుకున్న కట్టడాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అందరం కలిసికట్టుగా ఆలయ అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. మరమ్మతుల నిర్వహణకు తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. చైర్మన్ ఆనంద గౌడ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி