బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి సీబీఐ మాజీ జేడి మద్దతు

73பார்த்தது
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి సీబీఐ మాజీ జేడి మద్దతు
నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించారు. విద్యావంతుడు, సమాజ సేవకుడు అయిన రాకేశ్ ను గెలిపించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి నీతి, నిజాయతీ ఉన్న వ్యక్తులు రావాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు. పట్టభద్రులు రాకేశ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி