లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు

57பார்த்தது
లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు
ఢిల్లీలో లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన 14 మంది సభ్యులతో బీఏసీ కమిటీని ఏర్పాటు చేశారు. లోక్‌సభ సమావేశాల్లో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలి, ఏఏ పార్టీలకు చర్చలో పాల్గొనేందుకు ఎంత సమయం ఇవ్వాలో ఖరారు చేసింది. బీఏసీలో అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్ వాదీ, తెలుగుదేశం పార్టీలకు చోటు దక్కింది.

தொடர்புடைய செய்தி