‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తింటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి: నిపుణులు

66பார்த்தது
‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తింటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి: నిపుణులు
‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తింటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే ‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తింటామో రక్తంలో చక్కెర స్థాయిలు అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత, బరువు పెరగడం, ఇన్సులిన్‌ నిరోధకత తదితర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీనికి బదులు ఆరోగ్యకరమైన హెర్బల్‌ టీలను వినయోగించడం మంచిదని సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி