దేశవ్యాప్తంగా దసరా సంబరాలు (వీడియో)

70பார்த்தது
దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రజలు రావణాసురిడి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. కాగా, ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. అలాగే, నవ్‌శ్రీ ధార్మిక్‌ లీలా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி