నూజివీడు ట్రిపుల్ ఐటీలోని మెస్ సాంబార్‌లో పిండి ముద్దలు (వీడియో)

549பார்த்தது
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇటీవల కలుషిత ఆహారం తినడం వల్ల విద్యార్థులు తీవ్ర‌మైనం జ్వ‌రం, వాంతులు, విరేచ‌నాలు, క‌డుపునొప్పి, త‌ల‌నొప్పి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మెస్‌లో వడ్డించిన సాంబార్‌లో పిండిముద్దలు రావడంతో విద్యార్థులు మరోసారి ఆందోళన చెందారు. ఈ వీడియోలను షోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆహారం విషయంలో నాణ్యత పాటించడం లేదని మండిపడ్డారు. మెస్ కాంట్రాక్టర్లను రద్దు చేసి కొత్త వారిని రప్పించాలని కోరారు.

தொடர்புடைய செய்தி