పట్టీ మింగిన 7 నెలల చిన్నారి ప్రాణాలను కాపాడిన వైద్యులు

66பார்த்தது
పట్టీ మింగిన 7 నెలల చిన్నారి ప్రాణాలను కాపాడిన వైద్యులు
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. గుడిహత్నూర్​కు చెందిన ధృతి అనే 7 నెలల చిన్నారి తన కాలికి ఉన్న వెండి పట్టగొలుసును నోటిలో పెట్టుకోవడంతో.. అది గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే కుటుంబీకులు రిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్​లో ఈఎన్​టీ విభాగంలో అసోసియేట్​ ప్రొఫెసర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న మామిడి హేమంతరావు ఎండోస్కోపీ చేసి పట్టీ బయటకు తీసి చిన్నారి ప్రాణాలను కాపాడారు.

தொடர்புடைய செய்தி