పల్లె వెలుగు బస్సుకు రంగు మార్చి ఎక్స్‌ప్రెస్ టికెట్ (వీడియో)

77பார்த்தது
పల్లె వెలుగు బస్సుకు రంగు మార్చి ఎక్స్‌ప్రెస్ టికెట్ ఇవ్వడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని సిద్ధిపేటలో చోటుచేసుకుంది. ఓ పల్లె వెలుగు బస్సుకు ముందు, వెనుక ఎక్స్‌ప్రెస్ రంగులు వేశారు. బస్సు కుడి పక్క, ఎడమ పక్కన మాత్రం అలాగే వదిలేశారు. ఈ బస్సుకు టీఎస్ఆర్టీసీ సిబ్బంది ఎక్స్‌ప్రెస్ టికెట్ ఇచ్చారు. దీంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురై ఆర్టీసీ తీరుపై మండిపడుతున్నారు.

தொடர்புடைய செய்தி