మెరీనా బీచ్‌లో ఈతకు వెళ్లి కాలేజీ విద్యార్థి మృతి (వీడియో)

60பார்த்தது
చెన్నైలో గురువారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. మెరీనా బీచ్‌లో ఈతకు వెళ్లి కాలేజీ విద్యార్థి మృతి చెందాడు. మైలాపూర్‌లోని వివేకానంద కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బీచ్‌లో ఈతకు వెళ్లారు. సముద్రంలోకి వెళ్లేసరికి కెరటాల ఎగసిపడడంతో నీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఆరుగురిని కాపాడగా.. మరో విద్యార్ధి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி