తెలంగాణలోని విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు నియోజకవర్గాలవారీగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సమగ్ర విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి విద్యా కమిషన్కు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్తో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను కమిషన్ సీఎం దృష్టికి తీసుకువచ్చింది.