మిర్చి రైతుల సమస్యలపై చంద్రబాబు కీలక సమావేశం

64பார்த்தது
మిర్చి రైతుల సమస్యలపై చంద్రబాబు కీలక సమావేశం
AP: మిర్చి రైతులు, యార్డు ట్రేడర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సమావేశం నిర్వహించారు. మిర్చి రైతుల సమస్యలు, ప్రస్తుత మిర్చి ధరలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ, సహచర మార్కెంటింగ్ శాఖ, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గురుతు రాజశేఖర్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు సహా సంబంధిత అధికారులు హాజరయ్యారు. ముఖ్యంగా మిర్చి ధర గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி