ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు భట్టి విక్రమార్క శంకుస్థాప‌న‌

63பார்த்தது
TG: విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా మధిరలో యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ కలుపుకుని ముందుకెళ్తున్నామని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி