భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటన.. పలు రైళ్లు రద్దు

72பார்த்தது
భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటన.. పలు రైళ్లు రద్దు
చెన్నై శివారు తిరువళ్లూరులోని కవరైపెట్టె స్టేషన్ లో రైళ్ల ప్రమదా ఘటనతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. తిరుపతి-పుదుచ్చేరి మెము, పుదుచ్చేరి-తిరుపతి మెము, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(పలు రైళ్లు), అరక్కం-పుదుచ్చేరి మెము, కడప-అరక్కోణం మెము, తిరుపతి-అరక్కోణం మెము, విజయవాడ-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ పినాకిని ఎక్స్‌ప్రెస్‌, సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్‌ వంటి పలు రైళ్లు రద్దయ్యాయి.

தொடர்புடைய செய்தி