పంజాబ్ లో తప్పిన మరో రైలు ప్రమాదం.. పట్టాలపై ఇనుప రాడ్‌లు లభ్యం

68பார்த்தது
పంజాబ్ లో తప్పిన మరో రైలు ప్రమాదం.. పట్టాలపై ఇనుప రాడ్‌లు లభ్యం
పంజాబ్‌లోని భటిండాలో ఈరోజు (సోమవారం) పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లను ఉంచి రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారు దుండగులు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో భటిండా- ఢిల్లీ రైల్వే ట్రాక్ పై ఒక గూడ్స్ రైలు వెళుతోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై పెట్టిన ఇనుప రాడ్లను లోకో పైలెట్ ముందుగా గుర్తించి సకాలంలో బ్రేకులు వేసి ట్రైన్ ఆపాడు. దీంతో ప్రమాదం తప్పిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி