అల్మాస్ కేవియర్.. ఈ చేపగుడ్ల ధర కిలో రూ. 28 లక్షలు

59பார்த்தது
అల్మాస్ కేవియర్.. ఈ చేపగుడ్ల ధర కిలో రూ. 28 లక్షలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారంగా అల్మాస్ కేవియర్ పేరొందింది. వీటిలో విటమిన్ బి12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటి ధర కిలో 34,500ల యూఎస్ డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ.28,97,580లు. 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న అల్బినో బెలూగా స్టర్జన్ చేపలలో ఇవి లభిస్తాయి.

தொடர்புடைய செய்தி