చెరువులో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం

57பார்த்தது
చెరువులో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామ సమీపంలోని చెరువులు గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం జాతీయ రహదారి నిర్మల్ బైంసా సింగపూర్ వద్ద శవం చెరువులో కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி