విద్యుత్ వినియోగదారులకు డిజిటల్ పే పై అవగాహన

69பார்த்தது
విద్యుత్ వినియోగదారులకు డిజిటల్ పే పై అవగాహన
దిలావర్పూర్ మండల కేంద్రంలో బుధవారం విద్యుత్ శాఖ అధికారులు డిజిటల్ పే పై విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లి డిజిటల్ పే ద్వారా చరవాణిని ఉపయోగించి బకాయిలు ఎలా చెల్లించాలో వివరించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు మాట్లాడుతూ, విద్యుత్ బకాయిలు వెనువెంటనే చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ రాజమురళి, ఎల్ఎం సంతోష్, ఏఎల్ఎం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி