మంచిర్యాల లో రక్తదాన శిబిరం

80பார்த்தது
మంచిర్యాల లో రక్తదాన శిబిరం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలో బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி