మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మంత్రి సీతక్క

65பார்த்தது
రాష్ట్రంలోని మహిళలు అన్నిరంగాల్లో రాణించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ను ఉట్నూర్ మండల కేంద్రంలో ప్రారంభించారు. మహిళ శక్తి క్యాంటీన్ ద్వారా ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

தொடர்புடைய செய்தி