ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

2965பார்த்தது
ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
అనారోగ్యంతో బాధపడుతూ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందారు. ఉట్నూరు పట్టణంలోని లక్కారం గ్రామంలో ఉన్న వేణు నగర్ కు చెందిన మడావి దిల్దార్షా ఇంద్రవెల్లి మండలంలోని గొట్టి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆదివారం దిల్దార్షా మృతి చెందారని స్థానికులు తెలిపారు. దిల్దార్షా మృతిపై పలువురు నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, సంతాపం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி