కలప స్వాదీనం చేసుకున్న అటవీ అధికారులు

69பார்த்தது
కడెం మండలంలోని పాండావపూర్ మీదుగా అక్రమంగ కలప తరలిస్తున్నారని వచ్చిన పక్కా సమాచారంతో డీఆర్ఓ సిద్ధార్థ ఆధ్వర్యంలో అటవీ అధికారులు తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా వస్తున్న ఓ కారును ఆపే ప్రయత్నం చేయగ ఓవర్ టేక్ చేసి వెళ్తుండగా అధికారులు వెంబడించి పట్టుకున్నారు. డ్రైవర్ కారుని వదిలి పారిపోగ కారులో ఉన్న రూ. 60వేల 10 టేకు దుంగలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ గీతారాణి వెల్లడించారు.

தொடர்புடைய செய்தி