పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు

1059பார்த்தது
తెలంగాణ మోడల్ హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించే 6వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలియజేశారు. 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష జరుగుతుందని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி