కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి

1078பார்த்தது
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి
కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తలమడుగు మండలం దేవపూర్ గ్రామంలో పార్టీ అభ్యర్థి సుగుణ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని గురువారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ బోథ్ ఇంచార్జ్ ఆడే గజేందర్, జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఉన్నారు.

தொடர்புடைய செய்தி