గంజాయి క్రయ విక్రయాలు చేస్తే చట్టరీత్యా చర్యలు... సిఐ

77பார்த்தது
గంజాయి క్రయవిక్రయాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ హెచ్చరించారు. బెల్లంపల్లి మండలంలోని బూదా కలాన్ గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి విక్రయదారుల అనుమానితులను ఆరా తీసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி