శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం ఎదుట ధర్నా

80பார்த்தது
శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం ఎదుట ధర్నా
సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాల నుంచి కార్మికులకు వాటా చెల్లించాలని కోరుతూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలు రూ. 4701 కోట్ల నుంచి కార్మికుల వాటా 33 శాతం అనగా, రూ. 1551 కోట్లను కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி