వైభవంగా విఠల-రుకుం బాయి విగ్రహావిష్కరణ

563பார்த்தது
ఆదిలాబాద్ లోని బెల్లూరి లో విఠలేశ్వర-రుక్మిణి బాయి విగ్రహావిష్కరణ వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రామంలో నూతనంగా నిర్వహించిన ఆలయంలో విఠల-రుక్మిణి బాయి విగ్రహావిష్కరణ వేడుకలను శుక్రవారం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సాగింది. దీనికి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి హాజరయ్యారు. కమిటీ సభ్యులు ప్రకాష్, సంకేత్, విజయ్ ల ఆధ్వర్యంలో చేపట్టిన వేడుకకు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు.

தொடர்புடைய செய்தி