ఎస్సై మృతికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలి

80பார்த்தது
అశ్వరావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఎస్సై శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోమవారం సాయంత్రం అదిలాబాద్ లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు అల్లూరి భూమన్న మాట్లాడుతూ ఎస్సై మరణానికి కారకులైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி