సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలు

81பார்த்தது
కార్మికుల పండగ అయిన మేడే వేడుకలను ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన వేడుకల్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పార్టీ జెండాలు ఎగురవేసి కార్మిక లోకం వర్థిల్లాలంటూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. నాయకురాలు ముడుపు నళిని రెడ్డి, కట్ట కృష్ణ స్వామి, కుంటాల రాములు, అరుణ్ కుమార్, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி