కంటి నిండా నిద్రపోయి 9 లక్షలు గెలుచుకున్న మహిళ

1095பார்த்தது
కంటి నిండా నిద్రపోయి 9 లక్షలు గెలుచుకున్న మహిళ
కర్ణాటకలోని బెంగళూరులో ఆస‌క్తిక‌ర ఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సాయిశ్వరి తనకు ఎంతో ఇష్టమైన నిద్రను డబ్బుగా మార్చుకునేందుకు ఆమెకు గొప్ప అవకాశం లభించింది. ఓ పరుపుల కంపెనీ 'స్లీప్ ఇంటర్న్‌షిప్' ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్ లో 12 మందిలో ఒకరిగా ఆమె ఎంపికైంది. కంపెనీ 2 నెలల పాటు రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోవడమే టాస్క్ గా ఇచ్చింది. దానిని ఆమె విజయవంతంగా పూర్తి చేయడంతో రూ. 9 లక్షలు గెలుచుకుంది.

தொடர்புடைய செய்தி