ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క మ‌లుపు

82பார்த்தது
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క మ‌లుపు
TG: క‌ల‌క‌లం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు కీల‌క విష‌యాలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 నెల‌ల్లోనే 4,500 ఫోన్ల‌ను ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. 80 శాతం ట్యాపింగ్ కేసులు ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల ఫోన్లు ట్యాప్ అయిన‌ట్లు తెలుస్తోంది. 190 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరులు, మిత్రులు అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி