అమ్మవారికి నాలుక సమర్పించిన భక్తుడు

58பார்த்தது
అమ్మవారికి నాలుక సమర్పించిన భక్తుడు
దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో గల రతన్‌గఢ్ దేవి ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు తన నాలుకను కోసుకుని, దానిని అమ్మవారికి సమర్పించాడు. తరువాత ఆ రక్తాన్ని ఆలయం వెలువల ఉంచిన పాత్రలో పోశాడు. అక్కడివారంతా దీనిని చూసి తెగ ఆశ్చర్యపోయారు. నాలుకను సమర్పించాక ఆ భక్తుడు ఆలయంలోనే కాసేపు నిద్రించాడు.

தொடர்புடைய செய்தி