యూపీలో 7 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం

78பார்த்தது
యూపీలో 7 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం
యూపీలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం కొత్వాలీ ప్రాంతంలో 7-8 ఏళ్ల వయసు గల ఇద్దరు బాలురు, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలిక ఇంటికి తిరిగి వెళ్ళింది. శనివారం ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పట్టుకున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు.

தொடர்புடைய செய்தி