26 ఏళ్ళ యువతి ప్రాణాలు తీసిన పని ఒత్తిడి

559பார்த்தது
26 ఏళ్ళ యువతి ప్రాణాలు తీసిన పని ఒత్తిడి
కొచ్చిలోని కంగరప్పాడికి చెందిన అన్నా సెబాస్టియన్ పెరయిల్(26) పూణేలోని EY కంపెనీలో ఛార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసేది. అపరిమిత 'పని ఒత్తిడి' తట్టుకోలేక ఆమె గుండెపోటుతో చనిపోయింది. ఆమె తల్లి అనితా ఆగస్టిన్ EY సంస్థ చీఫ్ రాజీవ్ మేమానికి రాసిన ఉత్తరంలో తలకు మించిన పని ఒత్తిడి కారణంగానే తన కూతురు చనిపోయిందని పేర్కొంది. ఈ సమస్య కేవలం తన కూతురుకి ఏర్పడిందే కాదని, దేశంలోని ఐటీ ప్రొఫెషనల్స్ అంతా వర్క్ ప్లేస్‌లో ఇలాంటి పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపింది.

தொடர்புடைய செய்தி