May 04, 2024, 17:05 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం
May 04, 2024, 17:05 IST
మద్నూర్ మండలం మేనూర్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.