May 01, 2024, 01:05 IST/చొప్పదండి
చొప్పదండి
అంజన్నకు ఆస్తులు రాసిచ్చేందుకు సిద్ధం
May 01, 2024, 01:05 IST
సిద్దిపేట జిల్లా కోడూరు మండలంలోని అలిపూర్ గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన ఆస్తులను కొండగట్టు ఆంజనేయస్వామికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కని పెంచిన కొడుకులు సరిగ్గా చూసుకోవడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా తన ఆస్తులను ఆంజనేయ స్వామి పేరిట పట్టా చేసేందుకు మంగళవారం అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరాడు.